వెంకటాపూర్ గుట్టపై గురువారం కన్నుల పండుగగా శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. పల్లకిలో స్వామి వారిని ఊరెంగించి వేద పండితుల మంత్రోచ్ఛారణల మద్య అలివేలుమంగ, పద్మావతిలతో కల్యాణాన్ని కమనీయం గా జరిగింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావులు హాజరయ్యారు.
govinda ..govinada
ReplyDelete