మా మిత్రుడు ఎ.లక్ష్మి నర్సయ్య (స్కూల్ అసిస్టెంట్) పల్లె అందాలు, ప్రకృతి రమణీయతపై అద్బుతంగా చిత్రాలు గీస్తాడు. సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు వేయడమంటే ఎంతో మక్కువ. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తను ప్రస్తుతం గంబీర్ పూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. గ్రామీణ చిత్రకారున్నిఅభినందించండి.
చక్కటి చిత్రాలు. ఎ.లక్ష్మి నర్సయ్యగారికి అభినందనలు
ReplyDeleteచిత్రాలు చాలా బాగున్నాయి. ఎ లక్ష్మీ నర్సయ్య గారు నిజంగా
ReplyDeleteఅభినందనీయులు. వారివే మరిన్ని చిత్రాలు అప్పుడప్పుడు పెడుతూ ఉండండి.